Exclusive

Publication

Byline

బడ్జెట్ ధరలో 'హెడ్స్-అప్ డిస్‌ప్లే' ఫీచర్ ఉన్న టాప్ 5 కార్లు ఇవే!

భారతదేశం, నవంబర్ 25 -- ఒకప్పుడు అత్యంత ఖరీదైన, అత్యాధునిక టెక్నాలజీ కార్లకు మాత్రమే పరిమితమైన ఫీచర్లలో 'హెడ్స్-అప్ డిస్‌ప్లే' (హెచ్​యూడీ) ఒకటి. అయితే ఈ సాంకేతికత ఇప్పుడు సాధారణ భారతీయ ఆటోమొబైల్​ మార్క... Read More


రూ. 15వేల కన్నా తక్కువ ధరకే Moto G57 Power- 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో!

భారతదేశం, నవంబర్ 25 -- మోటోరోలా సంస్థ నుంచి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ తాజాగా ఇండియాలో అడుగుపెట్టింది. దాని పేరు మోటో జీ57 పవర్​. ఇదొక 5జీ గ్యాడ్జెట్​. భారీ 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 33డబ్ల్యూ ... Read More


కియా నుంచి కొత్త 7 సీటర్​ ఫ్యామిలీ ఎస్​యూవీ- సోరెంటో హైలైట్స్​ ఇవే!

భారతదేశం, నవంబర్ 25 -- ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే విక్రయమవుతున్న కియా సోరెంటో త్రీ-రో ఫ్యామిలీ ఎస్‌యూవీ తొలిసారిగా భారత్‌లో టెస్టింగ్ చేస్తుండగా కనిపించింది! ఈ సోరెంటో ఆధారంగా కియా సంస్థ ఒక హైబ్రిడ్ ... Read More


UPSC EPFO అడ్మిట్ కార్డ్ 2025- పరీక్ష తేదీ, డౌన్‌లోడ్ వివరాలు ఇవే..

భారతదేశం, నవంబర్ 25 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్​ఓ) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఆ నోటీసు ... Read More


సూపర్​ స్టైలిష్​ Tata Sierra ఎస్​యూవీ- రూ. 11.49 లక్షల ధరతో లాంచ్​..

భారతదేశం, నవంబర్ 25 -- ఈ ఏడాది మచ్​ అవైటెడ్​ కార్లలో ఒకటైన టాటా సియెర్రాను టాటా మోటార్స్​ మంగళవారం లాంచ్​ చేసింది. ముంబైలోని జియో కన్వెన్షన్​ సెంటర్​ వేదికగా జరిగిన ఈవెంట్ ద్వారా ఈ ఐకానిక్​ ఎస్​యూవీ భ... Read More


అయోధ్య రామ మందిరంపై 'ధర్మ ధ్వజం' ఎగురవేసిన ప్రధాని మోదీ

భారతదేశం, నవంబర్ 25 -- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అయోధ్యలోని రామమందిరంపై కాషాయ జెండాను ఎగురవేశారు. ఈ చర్యతో ఆలయ నిర్మాణం అధికారికంగా పూర్తయినట్లుగా ప్రకటించారు. 'ధర్మ ధ్వజం' అని పిలిచే ఈ పది ... Read More


అచ్చుగుద్దినట్టు.. ఒరిజినల్​ ఆధార్​, పాన్​ కార్డు తయారు చేస్తున్న ఏఐ!

భారతదేశం, నవంబర్ 25 -- బెంగళూరుకు చెందిన ఒక టెక్ నిపుణుడు గూగుల్ 'నానో బనానా' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్‌ను ఉపయోగించి అచ్చుగుద్దినట్టు, నిజమైనవిగా కనిపించే పాన్, ఆధార్ కార్డులను సృష్టించ... Read More


ఇక నుంచి ఐఫోన్స్​లో రెండు వాట్సాప్​ అకౌంట్స్ వాడుకోవచ్చు- ఇలా పనిచేస్తుంది..

భారతదేశం, నవంబర్ 24 -- ఐఓఎస్ యూజర్ల కోసం ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేయడం ప్రారంభించింది సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్​. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు ఇక నుంచి ఒకే యాప్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను ఉపయోగించ... Read More


భారత దేశ 53వ సీజేఐగా జస్టిస్​ సూర్యకాంత్​ ప్రమాణం..

భారతదేశం, నవంబర్ 24 -- భారత దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ సూర్యకాంత్. ఆదివారం సాయంత్రం పదవీ విరమణ చేసిన జస్టిస్ బీఆర్ గవాయి స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. స... Read More


'సాయుధ పోరాటాన్ని విరమిస్తాము.. కానీ సమయం కావాలి'

భారతదేశం, నవంబర్ 24 -- దేశంతో పాటు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత, ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు కమ్యూనిస్ట... Read More